Tag #fisheries co-op society #names inclusion #bribe #fisheries officer #ACB

ఎసిబి వలలో మహిళా అధికారి

రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా మత్స్యశాఖ అధికారి చరితారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఫిషరీస్‌ ‌కో-ఆపరేటివ్‌ ‌సొసైటీలో నూతన సభ్యులను చేర్చుకునేందుకు వీలుగా అనుమతిచ్చేందుకు ఆమె లంచం డిమాండ్‌ ‌చేశారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ ‌హ్యాండెడ్‌గా…