గోల్కొండ జగదాంబకు ప్రభుత్వం తొలి బోనం

పాల్గొన్న స్పీకర్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా లంగర్ హౌజ్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీలు ప్రభుత్వం తరపున…
