మైత్రీవనం కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం

– సకాలంలో ఫైర్ సిబ్బంది రాకతో తప్పిన ముప్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో 60మందిని కిందికి…
