కటక్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రమాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్లోని ఎస్సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…
