సన్న ధాన్యం బోనస్, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు రూ.480 కోట్లు విడుదల

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సన్న ధాన్యం బోనస్, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు సంబంధించి రూ.480 కోట్లను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. సన్న ధాన్యం బోనస్కు సంబంధించి రూ.200 కోట్లు, ఎల్జీసీ మహాలక్ష్మి పథకానికి రూ.60…
