మూసీ పునరావాస మహిళా సంఘాలకు చేయూత
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/10/18-A-10-1-768x512.jpeg)
రూ.3.44కోట్ల నగదు చెక్కుల పంపిణీ నిర్వాసితులకు అండగా ఉంటామన్న మంత్రి మంత్రి సీతక్క మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు…