ఇందిరాగాంధీ సేవా భావం చిరస్మరణీయం

– ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ల నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా…
