టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
నమస్తే తెలంగాణ ఎండి దామోదర్రావు, హెటిరో సంస్థ ఛైర్మన్ పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పేర్లను ప్రకటించిన సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో ఛైర్మన్ డా.బండి పార్థసారధిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన గాయత్రి రవి(వద్దిరాజు…