Tag #Final voters list #announced #for Muncipal elections

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తుది ఓట‌ర్ల‌ జాబితా ప్రకటన

– మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు – 26,80,014 మంది మహిళా ఓటర్లదే అగ్రస్థానం – నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 13:  రాష్ట్రంలో త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది…