ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతే గుర్తుకొస్తారు

– గణపయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: ఖైరతాబాద్ మహా గణపతి శనివారం గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం ఆయనను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు 71 ఏండ్లు పూర్తి చేసుకున్నాయని, దేశంలోనే గణేశ్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణపతి…
