పరాయి దేశాల ముంగిట భారత్!

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒట్టిడికి స్పష్టమైన నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఉద్గారాలు, చైనా ఎగుమతులపై…
