రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ సంక్షోభం!

తెలంగాణ విద్యా రంగం ప్రస్తుతం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా ఫీజు రీఇంబర్స్ మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోవడం విద్యా వ్యవస్థ పునాదులను కదిలిస్తున్నది. నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక పథకం, నేడు నిధుల కొరత, ప్రభుత్వాల…
