చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ -బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో రోడ్డు ప్రమాదంలో ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా…