మరింత వేగంగా ‘సాదాబైనామా’ల పరిష్కారం

– ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి అమలుకు యోచన – ఏడాది కాలంలో 3.65 లక్షల పాస్బుక్ల జారీ – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్, సమాచార- పౌరసంబంధాల శాఖ మంత్రి…
