Tag Farmers protest #for irrigation water #Konizerla

సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు

ఖమ్మం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: జిల్లాలో సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కారు. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రాస్తారోకోకు దిగారు. సాగు నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి అధికారులు నీళ్లు విడుదల చేయకపోవడంతో తమ మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు ఆందోళన…