యూరియా యాప్తో రైతులకు నానా యాతన

– అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: కాంగ్రెస్ సర్కారు యూరియా యాప్ పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్ఫోన్లు…
