Tag farmers chalo delhi

దిల్లీ సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత

‘చలో దిల్లీ’లో రైతులపై బాష్పవాయు ప్రయోగం…తలకు గాయమై యువరైతు మృతి నగరంలోకి ప్రవేశించేందుకు రైతుల విశ్వప్రయత్నం…అడ్డుకుంటున్న పోలీసులు మరోసారి చర్చలకు సిద్ధమన్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : రైతులు తిరిగి ప్రారంభించిన ఛలో దిల్లీ మార్చ్‌లో పంజాబ్‌`హర్యానా సరిహద్దు శంభు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులు టియర్‌…

You cannot copy content of this page