మహా పంచాయత్కు రైతుల పిలుపు
న్యూ దిల్లీ, ఆగస్ట్ 22 : దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరు సాగించిన రైతులు… ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం ఊదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తితో నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా పంచాయత్ పేరుతో రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో…
