ఆడబిడ్డ పుట్టిందని అమ్మజూపిన కన్నవారు

– పట్టుకున్న ఐసీడీఎస్ సిబ్బంది – తెలంగాణ స్టేట్ హోంకు తరలింపు – తక్షణ చర్యలకు ఆదేశించిన టీజీ ఎస్సీ పీసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: నాలుగోసారీ ఆడబిడ్డ పుట్టిందని కేవలం పది రోజులు పసిగుడ్డును కన్నవారు అమ్మేసిన దారుణ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంగా చోటుచేసుకుంది. నల్గొండ బిటిఎస్ కి చెందిన కుర్ర…
