నిజామాబాద్ జిల్లాలో దొంగనోట్ల కలకలం

– పంట రుణం కట్టేందుకు వెళ్లిన రైతు – సర్పంచ్ ఎన్నికల్లో పంచినవిగా అనుమానం – పోలీసులకు ఫిర్యాదు .. దర్యాప్తు ప్రారంభం నిజామాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో దొంగ నోట్ల కలకలం రేగింది. స్థానిక కెనరా బ్యాంక్లో పంట రుణం చెల్లించేందుకు రైతు తీసుకువచ్చిన నగదును దొంగ నోట్లుగా…
