22 నాటి మ్యాచ్ కోసం నకిలీ యాప్లు

– జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: ఉప్పల్ వేదికగా ఈనెల 22న జరగనున్న ఎసఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ‘సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్…
