ఫ్యాక్టరీలలో కార్మికుల మరణాలకు ఎవరు బాధ్యులు?

“ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ సమాచారం మేరకు, 2014 నుండి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో (అప్పటి ఉమ్మడి జిల్లాల పరిధిలో) జరిగిన 12 బాణసంచా కేంద్రాల పేలుళ్లలో 69 మంది మరణించారు. కేవలం 2025లోనే అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జరిగిన మూడు…
