Tag #Facial recognition#attendance #in KU #from 15th onwards

15 నుండి కేయూలో ముఖ గుర్తింపు హాజరు

– కాళోజి జంక్షన్/హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వివిధ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నారు. ఈ నెల 15 నుండి కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ముఖ గుర్తింపు హాజరు అమల్లోకి తీసుకురానున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఒక ప్రకటనలో…