నిబంధనలు తుంగలో తొక్కారు
పిఎసి ఛైర్మన్ పదవి అరికెపూడికి ఎలా ఇస్తారు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఏ వేముల ప్రశాంతరెడ్డి నిలదీత హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ప్రజాపద్దుల కమిటీ పీఏసీ ఛైర్మన్ పదవి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి…