ఒక కంటితుడుపు చర్య మాత్రమే

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయ విద్యావ్యవస్థ పునాదులను బలహీన పరిచింది. 2026 నూతన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధక) సవరణ బిల్లు కూలిపోతున్న భవనానికి సున్నం పూసిందంతే. పరీక్షాపత్రాల లీకేజికి సంబంధించి కొత్త బిల్లు 1947లో భారతదేశం విభజనకు లోనైనపుడు తన విద్యావ్యవస్థను బ్రిటిష్ నుండి అరువు తెచ్చుకొన్నారు. బ్రిటిష్ కింద…
