శిక్షల పెంపుతోనే పేపర్ లీకేజీలకు చెక్ పడుతుందా?

భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థీకృత అక్రమాలను అరికట్టే ప్రాథమిక లక్ష్యంతో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) సవరణ బిల్లు-2026’ను పార్లమెంట్ ఉభయసభలలోనూ ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లు పార్లమెంటరీ ఆమోదం పొందిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అర్థరాత్రి దాటాక సోషల్ మీడియా వేదికగా…
