మాజీ మంత్రి అయినా లైన్లో నిలబడాల్సిందే..

– గుండ్రాతిమడుగులో సత్యవతి రాథోడ్ యూరియా అవస్థలు మహబూబాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం రోజులతరబడి లైన్లలో నిలబడి అలసిసొలసిపోవాల్సిన పరిస్థితులు తప్పడంలేదు. జిల్లా ఎస్పీ సైతం రాత్రనకా పగలనకా సొసైటీల వద్ద కాపలాగా ఉండి ఎలాంటి ఘర్షణలు లేకుండా రైతులకు యూరియా అందేలా ఎందుకు శ్రమ…
