రైతు బంధు ఇస్తే… అసలు చర్చ ఎందుకు..?
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది వివిధ కొర్రీలతో రైతులకు ఎగమానం పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర : మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 21: రైతులకు ఇచ్చే రైతు బంధ పథకంలో వివిధ కారణాలతో ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు…