తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

బడ్జెట్లో ఇంతగా వివక్ష చూపడం దారుణం కేంద్ర బడ్జెట్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్లో మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని…
