తెలంగాణను తాకట్టు పెట్టిన కెసిఆర్
రాష్ట్రాన్ని అప్పులకుప్పగగా మార్చారు ఇచ్చిన హాలు నిలబెట్టుకోవడంలో విఫలం త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆరోపణ ఆదిలాబాద్, జూన్ 30 : తెలంగాణ రాష్టాన్న్రి కేసీఆర్ తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా…