Tag #Everyone is robbing #Singareni. #Bandi Sanjay alleged

సింగరేణిని అందరూ దోచుకునే వారే

– అప్పుడు కేసీఆర్ కుటుంబం – ఇప్పుడు మంత్రులు, దళారులు – రెండు పార్టీల దోపిడీపై విచారణ జరపాలి – కేంద్ర మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24 :గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుంటే కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు దోచుకుంటున్నారు.. అందుకే ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు…