పార్టీ మారినా పలువురికి తప్పని ఓటమి
– వోటుతో ప్రజలు దూరం పెట్టిన వైనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వోటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. పలు జిల్లాల్లో పార్టీ మారిన వారిని ప్రజలు తిర స్కరించారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ…
