ఎలక్ట్రిక్ వాహనరంగంలోకి మారుతి

– తొలి ఇవి- విటారా ఉత్పత్తి ప్రారంభం – వంద దేశాలకు ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తులు – గుజరాత్ హన్సల్పూర్ ప్లాంట్లో ప్రారంభించిన ప్రధాని మోదీ గాంధీనగర్,ఆగస్ట్26: భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక కంపెనీలు భారత అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ స్కూటర్లను తయారు చేస్తున్నాయి.…
