అంబులెన్స్ లోనే పురుడు పోసిన ఆపద్బాంధవులు

ములుగు ,ప్రజాతంత్ర, జులై 6 : పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక నిండు గర్బిణి దట్టమైన అడవిలో కనీసం రోడ్డు మార్గం కూడా లేని, వాగులు, దాటుకుని చీకట్లో ఓపికతో వస్తుండగా 108 అంబులెన్స్ (108 ambulance) వచ్చి వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే ఏటూరునాగారం మండలం వీరాపురం గ్రామానికి సమీపంలోని దట్టమైన అడవిలో కోయగుంపునకు చెందిన…
