ఐటీడీఏ భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు

– ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: ఐటీడీఏ ఏటూరునాగారం ఐటీడీఏ ఉట్నూరు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావటం పట్ల పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు.…
