Tag EO Dharma Reddy

గో ఆధారిత ఉత్పత్తులతో ఆరోగ్యం

క్యాన్సర్‌ ‌తదితర రోగాలకు దూరం క్యాన్సర్‌ అవగాహనాకార్యక్రమంలో ఇవో ధర్మారెడ్డి తిరుపతి, అక్టోబర్‌ 8 : ‌ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ‌రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మహిళా ఉద్యోగులకు క్యాన్సర్‌పై శ్వేత ఆధ్వర్యంలో మూడు రోజుల అవగాహన…

You cannot copy content of this page