Tag #Environmentalists #should find #solution #for Delhi Air pollution #CJI Suryakant

పర్యావరణవేత్తలే పరిష్కారం కనుగొనాలి

– దిల్లీలో కాలుష్యం పెరుగుతుండ‌డంపై సీజేఐ ఆందోళ‌న‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 26 (ఆర్‌ఎన్‌ఎ): దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కూడా గాలి…