Tag #Endowment commissioner #appreciate #District officials #on the success of Navami

సమన్వయంతో భద్రాద్రి వేడుకలు విజయవంతం

– జిల్లా యంత్రాంగానికి దేవాదాయ శాఖ కమిషనర్ అభినందన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచలంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషనర్ హ‌నుమంత‌రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులను సమర్థవంతంగా…