కొండాపూర్లో జంగమోని కుంటకు మోక్షం

– మట్టి నింపి ఆక్రమించిన భూమి స్వాధీనం – హైడ్రా చర్యలతో స్థానికుల హర్షం హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్ కార్యాలయం-…
