ఒడిషాలో భారీ ఎన్కౌంటర్

– ఆరుగురు మావోయిస్టులు మృతి – ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్చార్జ్ ఉయికా గణేష్ కూడా.. -గణేష్పై కోటి రూపాయలు రివార్డు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కూడా సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాలలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధ, గురువారాల్లో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ…
