Tag #Encounter #in Kashmir #3 Jaish terrorists killed #Kishtwar District

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

– ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం శ్రీనగర్, ఫిబ్రవరి 23 : జమ్మూకశ్మీర్‌లోని కిస్ట్‌వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న…