జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంటర్

– 15 మంది మావోయిస్టుల మృతి – సారండా ఏజెన్సీలో ఎదురుకాల్పులు -మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యడు అనల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు,…
