గడ్చిరోలిలో ఎన్కౌంటర్

– ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై,సెప్టెంబర్ 17: మహారాష్ట్రలో ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లి తాలూకాలో మోదస్కే గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో మావోయిస్టుల గట్టా లాస్ సభ్యులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.. అ•్ర…
