కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్

– దేవ్జీ లక్ష్యంగా కూంబింగ్ – ఐదుగురు మావోయిస్టుల మృతి రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్గఢ్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరగగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే…
