బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 20మంది మృతి

– వివరాలు వెల్లడించిన డీఐజీ కమలోచన్ కశ్యప్ రాయపూర్, డిసెంబరు 4: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మం ది మహిళలతో సహా మొత్తం 20 మంది మా వోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుం…
