Tag #employees JAC leaders #Thanks #Bhatti

డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుల వ్యవధిలోనే డీఏ జీవో విడుదల…