పీఆర్సీ వెంటనే అమలు చేయాలి

– డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: పీఆర్సీి గడువు పూర్తయి రెండేళ్లు గడిచినా నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.లక్షల్లో నష్టం జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించి 2023 జూలై 1 నుండి వర్తించేలా అమలుపరచాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
