సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తాం

– నేడు కేబినెట్కు నివేదిస్తాం – ఉద్యోగ సంఘాలకు మల్లు భట్టి విక్రమార్క హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత. సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…
