సీఎం రేవంత్ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్, ప్రజాతంత్ర మార్చి : సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండిరగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు…