Tag #electricity connections #farmers #officers #Minister Jupalli

విద్యుత్‌ కనెక్షన్ల బాధ్యత అధికారులదే

– రైతులు డి.డి. కడితే సరిపోతుంది – మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ప్రజాతంత్ర ఆగస్టు 29: డీడీలు కట్టిన తర్వాత 60 రోజుల్లో వ్యవసాయ బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందాని ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులు తమ బోరు బావులకు…